ఆంధ్రప్రదేశ్
జగన్ వైఖరి మార్చుకోకపోతే వైసీపీ ఖాళీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 23 April 2016
విజయవాడ: జగన్ తన వ్యవహార శైలిని మార్చుకోకపోతే వైసీపీ అంతా ఖాళీ అవుతుందని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు హెచ్చరించారు. ఆయన నియంతృత్వ వైఖరిని భరించలేకనే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని అన్నారు. జగన్కు ప్రజా సమస్యలు పట్టవని, నిత్యం డబ్బుమీదే ద్యాస ఉంటుందని విమర్శించారు. ప్రజా సమస్యలను శాసనసభలో ఏనాడూ జగన్ ప్రస్తావించలేదని ఆరోపించారు.