ఆంధ్రప్రదేశ్‌

ఫస్ట్ ఇంటర్‌లో రాజాం విద్యార్థి టాప్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: బిసి వసతిగృహంలో ఉంటూ ఓ ప్రైవేటు కళాశాలలో చదివిన పేదింటి విద్యార్థి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించాడు. రాజాంలోని విద్యా జూనియర్ కళాశాలకు చెందిన చీపురుపల్లి సంతోష్‌కుమార్ (ఎంపిసి) ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించాడు. ప్రతిభావంతుడు కావడంతో ఈ కుర్రాడికి విద్యా జూనియర్ కళాశాలలో ఎటువంటి ఫీజులు లేకుండా ఉచితంగా సీటు ఇచ్చారు.