ఆంధ్రప్రదేశ్
సెలైన్ బాటిల్ పడి పసికందు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 2 May 2016
విజయవాడ: వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న మూడు రోజుల పసికందు ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మృతి చెందింది. ఇక్కడ పాత జిల్లా ఆసుపత్రిలో మూడురోజుల క్రితం ఓ శిశువు జన్మించింది. అనారోగ్యంగా ఉండడంతో శిశువుకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. అయితే, సోమవారం ఉదయం సెలైన్ బాటిల్ పడి శిశువు మృతిచెందినట్లు మిగతా రోగులు చెబుతున్నారు. చీమలు కుట్టడం వల్లనే ఈ దారుణం జరిగిందని శిశువు తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు.