ఆంధ్రప్రదేశ్
కాపులను బీసీల్లో చేర్చడం ముద్రగడకు ఇష్టం లేదు..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 22 June 2016
విజయవాడ: రాజకీయ కోణంలో నిరాహార దీక్షలు చేస్తున్న ముద్రగడ పద్మనాభంకు కాపులను బీసీల్లో చేర్చడం ఇష్టం లేదని ఎపి హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాపులను బీసీల్లో చేర్చితే ఇక తన గురించి ఎవరూ పట్టించుకోరని ముద్రగడ అభద్రతతో ఉన్నారని అన్నారు. మంజునాథ కమిషన్ నివేదిక వచ్చేవరకైనా వేచిచూడాలన్న ఓపిక ఆయనలో లేదన్నారు. ఎవరూ అడగకపోయినా కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చి, దాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారని వివరించారు.