ఆంధ్రప్రదేశ్
వడగాలులకు ఎపిలో 45 మంది మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 7 April 2016
విజయవాడ: ప్రస్తుత వేసవిలో వడగాలుల ధాటికి ఇప్పటివరకూ ఎపిలో 45 మంది మరణించారని, కడప జిల్లాలో అత్యధిక సంఖ్యలో 16 మంది ప్రాణాలు కోల్పోయారని హోం మంత్రి ఎన్.చినరాజప్ప గురువారం తెలిపారు. ఎండదెబ్బ బారిన పడకుండా ప్రజలకు వైద్యులు తగు సూచనలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దాతలు విరివిగా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.