ఆంధ్రప్రదేశ్‌

అశాస్ర్తియ విభజనతో కాంగ్రెస్ మూల్యం చెల్లించింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అశాస్ర్తియంగా రాష్ట్ర విభజన జరిగినందున కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుందని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. అందరితో చర్చించి రాష్ట్రాన్ని విభజించి ఉంటే నేడు ఎపికి ఇన్ని కష్టాలు ఉండేవి కావని తాను ఇదివరకే పలుసార్లు చెప్పానని ఆయన గుర్తు చేశారు. ఇక్కడ బుధవారం జరిగిన టిడిపి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పాలకులు పెద్ద తప్పు చేశారన్నారు. ఎన్ని ఆటంకాలున్నా గత రెండేళ్లలో తాము చెప్పుకోదగ్గ అభివృద్ధిని సాధించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నామని వివరించారు.