తెలంగాణ

విద్యుదాఘాతం ఘటనలో 7లక్షల నష్టపరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: దేగుల్‌వాడీ తండాలో విద్యుత్ షాక్‌తో మరణించిన వారి కుటుంబాలను మంత్రి హరీష్ రావు సోమవారం పరామర్శించారు. ఆదివారం రాత్రి పెళ్లి బృందానికి చెందిన లారీ వెళుతుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే. హైటెన్షన్ వైర్లు వేలాడుతున్నా చర్యలు తీసుకోని విద్యుత్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.