ఆంధ్రప్రదేశ్‌

ఆస్తితగాదాలతో ముగ్గురు హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: ఆస్తిగొడవలు ముగ్గురిని బలిగొన్న ఘటన ప్రకాశం జిల్లా పరుచూరు మండలం చెన్నుభొట్ల గ్రామంలో మంగళవారం జరిగింది. శ్యామ్‌సన్, బోస్ అనే సోదరులు కత్తులతో దాడి చేసి పట్టపగలు నడిరోడ్డుపై తమ మేనమామ రత్తయ్య, మేనత్త సుశీల, మేనల్లుడు బాబులను నరికి చంపారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు గ్రామానికి చేరుకుని బోస్, శ్యామ్‌సన్‌లను అరెస్టు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి గ్రామంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.