ఆంధ్రప్రదేశ్‌

దిల్లీ చేరిన హరీష్ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఎపి అభ్యంతరాలపై తమ వాదన వినిపించేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో ప్రత్యేక బృందం సోమవారం ఇక్కడికి చేరుకుంది. ఈరోజు సాయంత్రం ఈ బృందం కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతిని కలుస్తుంది. హరీష్ రావు వెంట తెలంగాణ ఎంపీలు, నీటి పారుదల శాఖ నిపుణులు ఉన్నారు.