తెలంగాణ

రైతులను బెదిరిస్తున్న మంత్రి హరీష్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మల్లన్నసాగర్ రిజర్వాయర్‌కు భూ సేకరణ రైతుల పాలిట శాపంగా మారందని, నిర్వాసితులకు నష్టపరిహారంపై సిఎం కెసిఆర్ ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని సిపిఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. భూములు ఇచ్చితీరాల్సిందేనని మంత్రి హరీష్‌రావు రైతులను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతుల కోసం పాదయాత్రలు చేసేవారిని పోలీసుల ద్వారా అణచివేస్తున్నారని తమ్మినేని అన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసిత రైతులను ఆదుకోవాలని కోరుతూ ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద తమ పార్టీ మహాధర్నా నిర్వహిస్తుందన్నారు.