తెలంగాణ

కెసిఆర్ వల్లే కోదండకు గుర్తింపు: హరీష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెరాస పార్టీ వల్లే రాజకీయ జెఎసి ఆవిర్భవించిందని, ప్రొఫెసర్ కోదండరామ్‌ను జెఎసి చైర్మన్‌గా చేసింది కెసిఆర్ అని మంత్రి హరీష్‌రావు అన్నారు. విపక్షాల మాదిరి కెసిఆర్ సర్కారును కోదండరామ్ విమర్శించడం సరికాదన్నారు. కొంతమంది ఒత్తిళ్లకు లొంగి ఆయన విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చేపట్టిన కరవు సహాయక చర్యలను ప్రధాని మోదీ సైతం ప్రశంసించారని, కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి కోదండరామ్‌కు కనిపించడం లేదా? అని హరీష్ ప్రశ్నించారు.