తెలంగాణ

హజ్ యాత్రికుల కోటా చాలదు: కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లేందుకు సుమారు 17 వేల మంది దరఖాస్తు చేసుకోగా 2532 మందికి మాత్రమే అవకాశం కల్పించారని, డిమాండ్ మేరకు హజ్ యాత్రకు కోటా పెంచాలని తెలంగాణ సిఎం కెసిఆర్ విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌కు బుధవారం లేఖ రాశారు. తెలంగాణకు హజ్ కోటాను కనీసం నాలుగువేలకు పెంచాలని ఆయన కోరారు.