ఆంధ్రప్రదేశ్‌

దుర్గమ్మ సన్నిధిలో రేపటి నుంచి పవిత్రోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో బుధవారం నుంచి 4రోజులపాటు ప్రవిత్రోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 14వ తేదీ మధ్యాహ్నం 12.30గంటలకు అమ్మవారికి మహా నివేదన అనంతరం ఆలయాన్ని మూసివేయనున్నారు. తిరిగి 15న ఉదయం 9గంటలకు పనాభిషేకం అనంతరం ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. శుద్ధి కార్యక్రమం నిర్వహించనున్న సమయంలో ఆలయాన్ని మూసివేస్తున్నట్లు పండితులు తెలిపారు.