ఆంధ్రప్రదేశ్‌

గవర్నర్‌తో ఎపి మంత్రుల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపి మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిశోర్‌బాబు సోమవారం ఉదయం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. అనంతపురం జిల్లాలో మంగళవారం ప్రారంభించే నీరు-ప్రగతి కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా వారు గవర్నర్‌ను ఆహ్వానించారు.