ఆంధ్రప్రదేశ్‌

గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితుల రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు బుధవారం ఇక్కడి నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద ఆందోళన ప్రారంభించారు. జాతీయ రహదారిపై బైఠాయించి వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అగ్రిగోల్డ్ సంస్థపై నమోదైన కేసులను వెంటనే పరిష్కరించాలని, ఆ సంస్థ ఆస్తులను వేలం వేసి తమకు నష్టపరిహారం చెల్లించాలని వారు కోరుతున్నారు.