ఆంధ్రప్రదేశ్‌

ఇక విద్యాశాఖ ఆఫీసులన్నీ విజయవాడలోనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపి విద్యాశాఖకు సంబంధించిన కార్యాలయాలన్నీ నెలరోజుల్లోగా విజయవాడలోనే పనిచేస్తాయని రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన సోమవారం ఇక్కడ ఇంటీర్మీడియట్ విద్య కమిషనరేట్‌ను ప్రారంభించారు. పాఠశాల విద్య, కళాశాల విద్య, సాంకేతిక విద్యకు సంబంధించిన కార్యాలయాల తరలింపు కొద్దిరోజుల్లోనే పూర్తవుతుందన్నారు. ఎపిలో ఈ ఏడాది నుంచే శ్రీకాకుళం, ఒంగోలులో ట్రిపుల్ ఐటిలు ప్రారంభమవుతాయన్నారు.