తెలంగాణ

హుస్సేన్‌సాగర్‌లోనే గణేష్ నిమజ్జనం:హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని హుస్సేన్‌సాగర్‌లోనే నిర్వహించాలని, ఇందుకోసం ప్రత్యేక ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేయాలని ఉమ్మడి తెలుగురాష్ట్రాల హైకోర్టు గురువారం ఆదేశించింది. సహజరంగులను వాడేలా, వినాయక విగ్రహాల ఎత్తును తగ్గించేలా ప్రజల్లో అవగాహన పెంచాలని న్యాయస్థానం ఆదేశిస్తూ కేసు విచారణను జూలై 4వ తేదీకి వాయిదా వేసింది.