ఆంధ్రప్రదేశ్‌

ప.గో జిల్లాలో అడవి దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా టి.నర్సాపురం మండలం కృష్ణాపురం అటవీ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. సుమారు 50 ఎకరాల మేరకు అడవి కాలిపోయిందని, ఫైర్ సిబ్బంది ఇంకా మంటలను అదుపుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి కచ్చితమైన కారణాలేవీ ఇంకా తెలియరాలేదు.