ఆంధ్రప్రదేశ్
తిడ్డిమి వద్ద చేపల వర్షం!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 20 May 2016
శ్రీకాకుళం: మండువేసవిలో భారీ వర్షాలు రైతులకు ఉపశమనం కలిగించగా, మరోవైపు చేపల వర్షం కురియడంతో వారు ఉబ్బితబ్బిబ్బయ్యారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామం వద్ద శుక్రవారం ఉదయం రైతులు పొలాలకు వెళ్లి చూడగా ఎక్కడపడితే అక్కడ చేపలు కనిపించాయి. వర్షంతో పాటు చేపలు కూడా ఆకాశం నుంచి పడడంతో వాటిని పట్టుకునేందుకు రైతులు పోటీపడ్డారు.