ఆంధ్రప్రదేశ్‌

నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కృష్ణా జిల్లాలో నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకుని 8 లక్షల రూపాయల దొంగనోట్లను, 50 వేల నగదును, 3 బైక్‌లు, 18 సెల్‌ఫోన్లను శనివారం స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన వీరు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా వీరు ఎపిలోకి ప్రవేశించి నకిలీ కరెన్సీని పలువురికి అంటగడుతున్నారు.