ఆంధ్రప్రదేశ్‌

ఇఎస్‌ఐ ఆస్పత్రికి చంద్రబాబు శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: పారిశ్రామిక ప్రాంతమైన షీలానగర్‌లో కార్మికుల ప్రయోజనార్థం నిర్మించే ఇఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణాలకు సోమవారం ఉదయం ఎపి సిఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. సుమారు 500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తారు. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, వెంకయ్య నాయుడు, పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.