ఆంధ్రప్రదేశ్‌

వన్‌వేను ఎత్తివేయాలని టిడిపి ఎమ్మెల్యే నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: నగరంలోని జగదాంబ జంక్షన్ ప్రాంతంలో పోలీసులు వన్‌వేను విధించడాన్ని నిరసిస్తూ టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సోమవారం ఉదయం రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆయనకు మద్దతుగా టిడిపి కార్యకర్తలు, స్థానికులు పాల్గొనడంతో ట్రాఫిక్ స్తంభించింది. వన్‌వేను ఎత్తివేసేవరకూ ఆందోళన చేస్తామని గణేష్ ప్రకటించారు.