ఆంధ్రప్రదేశ్‌

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: ఎల్.ఎన్.పేట మండలం గొట్టిపల్లి వద్ద మంగళవారం అర్ధరాత్రి ఏనుగులు పంట పొలాలపై విరుచుకుపడి కుప్పలుగా పోసిన ధాన్యాన్ని చెల్లాచెదరు చేశాయి. ఏనుగుల తాకిడితో గ్రామస్థులు ఒక్కసారి ఆందోళనకు లోనయ్యారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు.