తెలంగాణ

కరవు మండలాల గుర్తింపులో జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అనావృష్టి కారణంగా రైతులు నానా అవస్థలు పడుతున్నా ప్రభుత్వ పరంగా సహాయం అందడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి బుధవారం తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 443 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులుండగా, 231 మండలాలను కరవు ప్రాంతాలుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదికలు పంపిందన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లోగా కరవు మండలాల జాబితాను ప్రకటించి ఉంటే కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉండేదన్నారు.