ఆంధ్రప్రదేశ్‌

గ్రానైట్ వ్యాపారి ఇంట్లో దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: ఇక్కడి రాజీవ్‌నగర్‌లో ఓ గ్రానైట్ వ్యాపారి ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి ఐదు సవర్ల బంగారం, మూడు కిలోల వెండి, మూడు లక్షల నగదును దోచుకున్నారు. చోరీ జరిగినట్లు బుధవారం ఉదయం గుర్తించి బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.