ఆంధ్రప్రదేశ్‌

లారీ, వ్యాన్ ఢీ: ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: చిలమత్తూరు మండలం కొడూరుతోపు సమీపంలో మంగళవారం సాయంత్రం లారీ, వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు డ్రైవర్లు, ఓ విద్యార్థి మరణించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ రెండు వాహనాలు మితిమీరిన వేగంతో ఎదురెదురుగా వస్తూ పరస్పరం ఢీకొన్నట్టు స్థానికులు చెబుతున్నారు.