ఆంధ్రప్రదేశ్‌

కృష్ణానదిలో మునిగి ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: హోలీ పండగ సందర్భంగా నదిలో స్నానం చేసేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద కృష్ణానది వద్ద బుధవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. స్నానం చేసేందుకు ఆరుగురు యువకులు నదిలోకి వెళ్లగా ముగ్గురు ఆచూకీలేకుండా పోయారు. మిగతా ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ముగ్గురు యువకులు మరణించడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.