ఆంధ్రప్రదేశ్‌

బావిలోపడి భార్యాభర్తలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: బట్టలు ఉతికేందుకు వెళ్లిన భార్య బావిలో పడగా ఆమెను రక్షించేందుకు వెళ్లిన భర్త కూడా నీట మునిగి మరణించిన సంఘటన పుంగనూరు మండలం వేపమాకులపల్లెలో గురువారం జరిగింది. బట్టలు ఉతికేందుకు వెళ్లిన మణెమ్మ ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయింది. ఆమెను కాపాడేందుకు వెళ్లిన భర్త గంగులప్ప కూడా కాలుజారి బావిలో పడ్డాడు. దంపతుల మృతితో గ్రామంలో విషాదం అలముకుంది.