ఆంధ్రప్రదేశ్‌

క్రికెట్ మైదానాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఇక్కడికి సమీపంలోని మూలపాడు వద్ద అధునాతనంగా నిర్మించిన రెండు క్రికెట్ మైదానాలను బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోమవారం ప్రారంభించారు. 13 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 7 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఈ మైదానాలను తీర్చిదిద్దారు. మంత్రి దేవినేని ఉమ, ఎంపీలు కేశినేని నాని, గోకరాజు గంగరాజు తదితరులు పాల్గొన్నారు.