ఆంధ్రప్రదేశ్‌

కలెక్టర్‌ను నిర్భందించిన మాలమహానాడు సభ్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు : కుక్కునూరు తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ భాస్కర్‌ను మాలమహానాడు సభ్యులు గురువారం నిర్భందించారు. పోలవరం నిర్వాసితులకు చెల్లించే పరిహారం విషయంలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు భూములకు కాకుండా ముందుగా ఇళ్లకు పరిహారం ఇవ్వాలని కోరినట్లు మాలమహానాడు సభ్యులు తెలిపారు. అలా జరగని పక్షంలో మాల మహానాడు ఆధ్వర్యంలో ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.