ఆంధ్రప్రదేశ్‌

దిల్లీ పర్యటనలో చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అయిదు రోజుల చైనా పర్యటన ముగించుకుని దిల్లీ చేరుకున్నారు. ఆయనను ఎపి భవన్‌లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ హరిబాబు, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ కలిశారు. కొందరు కేంద్రమంత్రులతోనూ చంద్రబాబు భేటీ అవుతారని తెలిసింది. హైకోర్టు విభజన తదితర అంశాలపై ఆయన చర్చించనున్నట్టు సమాచారం.