ఆంధ్రప్రదేశ్
కర్షకులతో చంద్రబాబు ముఖాముఖి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 16 April 2016
ఒంగోలు: ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా ఎపి సిఎం చంద్రబాబు శనివారం సింగరాయకొండలో రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను ఆరా తీశారు. అనంతరం ఆయన నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ జలవనరులను సంరక్షించేందుకు దీక్ష వహించాలన్నారు.