ఆంధ్రప్రదేశ్‌

బంధువుల ఇంటికి వెళితే.. ఇల్లు గుల్ల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ఓ వృద్ధ దంపతులు బంధువుల వద్దకు వెళ్లగా దొంగలు పడి ఇంట్లో బంగారం, వెండి, నగదు దోచుకున్న ఘటన ఇక్కడి అక్కయ్యపాలెం నర్సింహనగర్‌లో జరిగింది. ఆ దంపతులు గురువారం ఉదయం తమ ఇంటికి వచ్చి చూడగా బీరువాలో 18 తులాల బంగారం, 25 తులాల వెండి నగలు, 13వేల నగదు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.