ఆంధ్రప్రదేశ్
అదృశ్యమైన బాలుడు శవమై తేలాడు..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 21 April 2016
గుంటూరు: రేపల్లె మండలం చోడాయపాలెంలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన సాల్మన్ రాజు అనే బాలుడు చివరకు శవమై కనిపించాడు. మోర్తోట వద్ద కృష్ణానదిలో గురువారం ఉదయం బాలుడి మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. కాగా, ఈ బాలుడి అదృశ్యానికి సంబంధించి బంధువులు నిలదీయడంతో మనస్తాపం చెందిన కృష్ణ అనే యువకుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు.