ఆంధ్రప్రదేశ్‌

శ్రీకాకుళం తీరంలో అరుదైన చేప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, డిసెంబర్ 26: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం అక్కుపల్లి శివసాగర్ బీచ్ వద్ద శనివారం అరుదైన చేప తీరానికి కొట్టుకువచ్చింది. ఈ చేపకు శరీర పైభాగంలో ముల్లుల్లాగా ఉంటాయి. ఇతర సాగర జీవుల నుంచి తనను తాను రక్షించేందుకు శరీర భాగంపై వున్న ముల్లులను బాణాల మాదిరిగా ఉపయోగించుకుంటాయని మత్స్యకారులు అంటున్నారు. ఈ చేపను స్థానిక మత్స్యకారులు డైమండ్ చేపగా అభివర్ణిస్తున్నారు. ఈ డైమండ్ చేప అరుదుగా కనిపిస్తుందని, లోతైన సముద్ర జలాల్లోనే ఉంటుందన్నారు.