తెలంగాణ

లారీని ఢీకొన్న కారు: ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై భూత్పూర్ వద్ద బుధవారం తెల్లవారుజామున లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. నిద్రమత్తులో కారును నడిపిన హరికిరణ్ అనే వ్యక్తితో పాటు జ్యోతి (38), ఆమె కుమారుడు సాయికిరణ్ (4) సంఘటన స్థలంలోనే మరణించారు. తీవ్రంగా గాయపడిన హరికిరణ్ భార్య స్వప్న, జ్యోతి భర్తను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. రెండు కుటుంబాలకు చెందిన వారు కారులో వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.