ఆంధ్రప్రదేశ్
లారీని ఢీకొన్న కారు: నలుగురు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 14 April 2016
ఒంగోలు: విజయవాడ వైపు వెళుతున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించిన ఘటన టంగుటూరు టోల్గేట్ వద్ద గురువారం ఉదయం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురూ ప్రాణాలు కోల్పోయారని, మృతులు తమిళనాడుకు చెందినవారని పోలీసులు తెలిపారు.