ఆంధ్రప్రదేశ్‌

250 కాల్‌మనీ కేసులు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వడ్డీ వ్యాపారుల ఆగడాలను అరికట్టేందుకు ఎ.పి.లోని 13 జిల్లాల్లో ఇప్పటివరకు 250 కాల్‌మనీ కేసులు నమోదు చేసినట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప గురువారం మీడియాకు చెప్పారు. నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కాగా, పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.