ఆంధ్రప్రదేశ్‌

పక్కాగా ఇసుక విధానం అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వం నిర్ణయించిన ధరకన్నా ఎక్కువ వసూలు చేయకుండా ఇసుక విధానాన్ని అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. క్యూబిక్ మీటర్‌కు రూ.500 రూపాయలుగా నిర్ణయించిన ధర అమలవ్వాలని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని భావించింది. విజయవాడలో సుదీర్ఘంగా సాగుతున్న కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సియాచిన్ మంచుచరియలు విరిగిపడిన దుర్ఘటనలో వీరమరణం పొందిన రాష్ట్ర జవాను ముస్తాక్ అహ్మద్ కుటుంబానికి రూ. 25 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో కేబినెట్ భేటి అయ్యింది.