తెలంగాణ

బస్సు ప్రమాదంపై కెసిఆర్ దిగ్భ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద సోమవారం తెల్లవారు జామున జరిగిన బస్సు ప్రమాదం ఘటనపై తెలంగాణ సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పదిమంది మరణించడంతో మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.