ఆంధ్రప్రదేశ్‌

9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: సహచర విద్యార్థులు సూటి పోటి మాటలతో వేధించడంతో మనస్తాపం చెందిన శంకర్ రెడ్డి అనే 9వ తరగతి విద్యార్థి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తూ.గో.జిల్లా మారేడువిల్లి గురుకుల పాఠశాలలో మంగళవారం ఉదయం విద్యార్థి మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహం వద్ద లభించిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.