తెలంగాణ

‘పవర్ పాయింట్’కు కాంగ్రెస్ కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నీటి పారుదల ప్రాజెక్టులపై ఇటీవల తెలంగాణ సిఎం కెసిఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు దీటుగా తాము కూడా ఓ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు టి.కాంగ్రెస్ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ఉదయం కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, సుదర్శన రెడ్డి తదిరులు సమావేశంమై ఈ విషయమై చర్చలు జరిపారు. ఈనెల 9న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరపాలని వారు నిర్ణయించినట్లు సమాచారం.