ఆంధ్రప్రదేశ్
తెలంగాణ ప్రాజెక్టులతో రాయలసీమ ఎడారే!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 3 May 2016
హైదరాబాద్: తెలంగాణలో చేపట్టే పాలమూరు, రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టుల వల్ల భవిష్యత్లో రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారుతుందని వైకాపా నేత భూమన కరుణాకరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో ప్రాజెక్టులను ఆపివేసేలా ఎపి సిఎం చంద్రబాబు గట్టిగా ప్రయత్నించడం లేదన్నారు. ఈ కారణంగానే వైకాపా అధినేత జగన్ కర్నూలులో ఈనెల 16 నుంచి మూడు రోజులపాటు నిరవధిక దీక్ష చేస్తారన్నారు. సీమ ప్రయోజనాలు కాపాడేందుకు తమ పార్టీ ఎలాంటి ఉద్యమాలకైనా వెనుకాడదన్నారు.