ఆంధ్రప్రదేశ్‌

సింహాచలం ఆలయ ధర్మకర్తగా అశోక్‌గజపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా కేంద్రమంత్రి అశోక్‌గజపతి రాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ధర్మకర్తగా వ్యవహరించిన మాజీ మంత్రి ఆనందగజపతి రాజు మరణించడంతో ఆ స్థానంలో ఆయన తమ్ముడు అశోక్‌ను నియమించారు.