ఆంధ్రప్రదేశ్‌

కాపు నేతలతో బాబు మంతనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: టిడిపికి చెందిన కాపు ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో ఎపి సిఎం చంద్రబాబు మంగళవారం ఇక్కడ సమావేశమయ్యారు. రాజమండ్రి ఆస్పత్రిలో కాపుఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న నేపథ్యంలో తాజా పరిస్థితుల గురించి ఆయన ఆరా తీశారు. డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి నారాయణ, పార్టీ నాయకులు జ్యోతుల నెహ్రూ, పయ్యావుల కేశవ్, తోట నర్సింహం తదితరులతో బాబు చర్చలు జరిపారు.