ఆంధ్రప్రదేశ్
ఇంటి నెంబర్ల ఆధారంగా ఇక ఓటరుకార్డులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 4 April 2016
తిరుపతి: ఇంటి నెంబర్ల ఆధారంగా జారీ చేసే ఓటరు గుర్తింపుకార్డుల వల్ల ఇకముందు ఒకే కుటుంబానికి చెందిన వారంతా ఒకే పోలింగ్ బూత్లో ఓటు వేసే అవకాశం ఉంటుందని, ఈ కార్యక్రమాన్ని దేశంలోనే తొలిసారిగా ఎపిలో ప్రారంభించామని ఉమ్మడి రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ చెప్పారు. ఓటర్ల జాబితా పునశ్చరణపై నాలుగు జిల్లాల అధికారులతో సోమవారం ఇక్కడ జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎపిలో అమలు చేస్తున్న విధానం మంచి ఫలితాలను ఇస్తే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో దాన్ని అమలు చేసే అవకాశం ఉందన్నారు.