ఆంధ్రప్రదేశ్‌

త్వరలో హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి: బాలయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: హంద్రీనీవా సాగునీటి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఆయన హిందూపురంలోని పలు చోట్ల మొక్కలను నాటారు. తూముకుంట వద్ద ఎన్టీఆర్ శిలావిగ్రహాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. దివంగత నేత ఎన్టీఆర్ అలనాడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ అవసరమన్నారు.