ఆంధ్రప్రదేశ్‌

నేత కార్మికులకు రుణమాఫీ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: ఎపి సిఎం చంద్రబాబు శనివారం అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ధర్మవరంలో చేనేత కార్మికులకు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారు. ధర్మవరంలో రైల్వేవంతనెను కూడా ఆయన ప్రారంభించారు. మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.