ఆంధ్రప్రదేశ్
దుండగుల బీభత్సం: రూ.53 లక్షలు దోపిడీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 April 2016
కడప: ఎటిఎంలలో నగదు పెట్టే సిబ్బందిపై ఆకస్మికంగా దాడి చేసి సుమారు 53 లక్షల రూపాయలను దుండగులు దోచుకున్న ఘటన సోమవారం ఉదయం పులివెందుల పట్టణంలో జరిగింది. నగదు తెచ్చిన ప్రైవేటు ఏజెన్సీ సిబ్బంది కళ్లలో కారం చల్లి, ఇనుప రాడ్లతో దుండగులు దాడి చేశారు. స్టేట్బ్యాంకు ఎటిఎంలలో పెట్టేందుకు నగదును తీసుకుని వస్తుండగా ఈ ఘటన జరిగింది.