తెలంగాణ

ఎటిఎం దొంగలపై పోలీసుకాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: మెదక్ జిల్లాలో మంగళవారం రాత్రి ఓ ఎటిఎంలో చోరీ చేసేందుకు ప్రయత్నించి వాహనంలో పరారవుతున్న దొంగలపై నిజామాబాద్ జిల్లా మెంగారం వద్ద పోలీసులు కాల్పులు జరిపారు. ఐతే సురక్షితంగా తప్పించుకొన్న దొంగలు వాహనాన్ని వదిలి పరారయ్యారు. మెదక్ జిల్లా కోటగిరిలోని ఓ ఎటిఎంలో దొంగలు ప్రవేశించి దోపిడీకి విఫలయత్నం చేశారు. గ్యాస్ కట్టర్‌తో ఎటిఎంను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా, షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. దీంతో వారు వాహనంలో నిజామాబాద్ జిల్లా వైపు పరారయ్యారు.